Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మాతృభాషని మర్చిపోతే,మాతృమూర్తిని మరిచినట్లే

కోదాడ లోని యం యస్ జూనియర్ కళాశాల లో శుక్రవారం నాడు ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి సీ ఈ వో యస్ యస్ రావు లు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామని,తెలుగు వాడుక బాషా ఉద్యమ పితామహుడు ,గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి,నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్ని తెలిపిన మహనీయుడు గిడుగు అని అన్నారు.గిడుగు ఉద్యమo వలన కొద్దిమందికో పరిమితమైన చదువు అందరికీ అందుబాటులో కి వచ్చిందన్నారు. మాతృభాషని మర్చిపోతే,మాతృమూర్తిని మర్చినట్లు అన్నారు. కార్యక్రమంలో యం యస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్,అధ్యాపకులు ఐనుద్దీన్, రహీం,విజయభాస్కర్,శ్రీనివాసరావు, గోపి,సునీత, మణి,వినీత,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పట్టణ సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి పల్లె వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించిన సుతారి శ్రీనివాసరావు

TNR NEWS

సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

Harish Hs

కోలాహలాంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

TNR NEWS

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం

Harish Hs

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి

TNR NEWS

ప్రతి ఒక్కరికీ మంచి ఆశయం,లక్ష్యం ఉండాలి

Harish Hs