Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మాతృభాషని మర్చిపోతే,మాతృమూర్తిని మరిచినట్లే

కోదాడ లోని యం యస్ జూనియర్ కళాశాల లో శుక్రవారం నాడు ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి సీ ఈ వో యస్ యస్ రావు లు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామని,తెలుగు వాడుక బాషా ఉద్యమ పితామహుడు ,గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి,నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్ని తెలిపిన మహనీయుడు గిడుగు అని అన్నారు.గిడుగు ఉద్యమo వలన కొద్దిమందికో పరిమితమైన చదువు అందరికీ అందుబాటులో కి వచ్చిందన్నారు. మాతృభాషని మర్చిపోతే,మాతృమూర్తిని మర్చినట్లు అన్నారు. కార్యక్రమంలో యం యస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్,అధ్యాపకులు ఐనుద్దీన్, రహీం,విజయభాస్కర్,శ్రీనివాసరావు, గోపి,సునీత, మణి,వినీత,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

వారం రోజుల్లోగా మునగాల ప్రభుత్వ ఆసుపత్రి ఓపెనింగ్ : సామాజిక సేవ కార్యకర్త గంధం సైదులు

Harish Hs

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

TNR NEWS

పోలీసులకు, ఉద్యమకారుల మధ్య  తోపులాట…  ఉద్రిక్తం…  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల అక్రమ అరెస్టు, విడుదల  అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం … ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలపిలుపు….

TNR NEWS

గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

కోదాడ లో ఘనంగా అయ్యప్ప స్వామి జన్మ దిన వేడుకలు

TNR NEWS

సమయం ఎంతో విలువైనది..* — ఛాన్స్ లక్కీ క్లబ్ అధ్యక్షురాలు : లక్ష్మి

TNR NEWS