Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

*మృతుల కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ నూకతోటి రాజేష్*

 

తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది విషయం తెలుసుకున్న పిచ్చాటూరు మండలం మాజీ పార్టీ కన్వీనర్, సింగిల్ విండో చైర్మన్ కె టి హరిశ్చంద్ర రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నూక తోటి రాజేష్ కి తెలియజేయడంతో ఈరోజు ఉదయం హనుమంతపురం గ్రామానికి చేరుకుని మృతులకు నివాళులర్పించారు

 

తదనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

Related posts

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు*  *పెళ్లి ముహూర్తాల తేదీలు ఇవే*

TNR NEWS

డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్న కాకినాడ టుటౌన్ బ్రిడ్జి

Dr Suneelkumar Yandra

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS

చారిత్రక కాకినాడ పురపాలక భవనాన్ని పరిరక్షించాలి – పౌర సంక్షేమ సంఘం వినతి

ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు

Dr Suneelkumar Yandra

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

Dr Suneelkumar Yandra