Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి

చేర్యాల టౌన్:-

టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయుటకు నా వంతు సాయంగా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు . జనగామ నియోజకవర్గానికి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు కేటాయింపులు చేయాలని కొరతానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు చేర్యాల ఎఎంసి మాజీ వైస్ చైర్మన్ కాటం మల్లేశం,మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,బెక్కల్ మాజీ సర్పంచ్ కూకట్ల బాలరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులు క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు తేవాలి

Harish Hs

గులాబీ జెండా ప్రజలకు అండ  ఏప్రిల్ 27 చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

ఉపాధి హామీ పనులు 20 రోజులు పూర్తి చేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామనే నిబంధనను ఎత్తివేయాలి.          సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

TNR NEWS

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

Harish Hs

దహెగాం శాంతినికేతన్ పాఠశాలలో సావిత్రి బాయ్ ఫూలె జయంతి వేడుకలు

TNR NEWS