Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి

చేర్యాల టౌన్:-

టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి కొమురవెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయుటకు నా వంతు సాయంగా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు . జనగామ నియోజకవర్గానికి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు కేటాయింపులు చేయాలని కొరతానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు చేర్యాల ఎఎంసి మాజీ వైస్ చైర్మన్ కాటం మల్లేశం,మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్,బెక్కల్ మాజీ సర్పంచ్ కూకట్ల బాలరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్యాబినెట్ లో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం

Harish Hs

కోదాడలో విజయ టెక్స్ టైల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Harish Hs

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

TNR NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్ 

TNR NEWS

వాజ్ పాయ్ శతజయంతి ఉత్సవాలు

TNR NEWS