Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

 

మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం మండల ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు రిజిస్టర్లను,విద్యార్థుల తెలుగు, ఇంగ్లీషు గణిత, సామర్థ్యాలను,మధ్యాహ్న భోజన పథకమును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినారు.టిఎల్ఎం మెటీరియల్ ని ఉపయోగించి బోధన గావించడం విద్యార్థుల అభ్యసన అభివృద్ధికి దోహాదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వక్కంతుల భరత్ బాబు ఉపాధ్యాయురాలు ఎం .లక్ష్మీ పాల్గొన్నారు.

Related posts

దళిత స్పీకర్ పై దాడి ప్రయత్నించిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల పై చర్య తీసుకోవాలని…. కాంగ్రెస్ నాయకుల డిమాండ్

TNR NEWS

నేతన్న కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం   ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతన్నలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వ చర్యలు 2 లక్షల చెక్కును అందించి నేతన్న కుటుంబాన్ని ఓదార్చిన ప్రభుత్వ విప్

TNR NEWS

మహా మండల పూజలు విజయవంతం చేయాలి… ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య

TNR NEWS

25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

TNR NEWS

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు

TNR NEWS