Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

మోతే మండల పర్యటన సందర్భంగా కోదాడ నుంచి మోతే వెళుతూ మార్గమధ్యలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆగి ధాన్యం రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నడిగూడెం మండలం త్రిపురారం గ్రామం వద్ద రైతులు మావద్ధ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మిల్లర్లు తమకు మద్దతు ధర, గిట్టుబాటు ధర చెల్లించేలా చూడాలని రైతులు కోరారు.

Related posts

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Harish Hs

ముండ్ర వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు

TNR NEWS

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

TNR NEWS

TNR NEWS

మునగాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలి

TNR NEWS

ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితం

TNR NEWS