Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

మోతే మండల పర్యటన సందర్భంగా కోదాడ నుంచి మోతే వెళుతూ మార్గమధ్యలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆగి ధాన్యం రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నడిగూడెం మండలం త్రిపురారం గ్రామం వద్ద రైతులు మావద్ధ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మిల్లర్లు తమకు మద్దతు ధర, గిట్టుబాటు ధర చెల్లించేలా చూడాలని రైతులు కోరారు.

Related posts

మండవ శాంతి కుమార్ మృతి-సిపిఎం పార్టీ కి తీరని లోటు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి.

TNR NEWS

అంగన్వాడీ సెంటర్స్ క్లబ్ చేయడం వెంటనే ఆపాలి….

TNR NEWS

*ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

Harish Hs

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి  – మంత్రులు కొండ సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి లకు వినతి పత్రం అందించిన నాయకులు

TNR NEWS

అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

TNR NEWS