మోతే మండలంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొంటున్నారని, మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సకాలంలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
