Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

 

కరీంనగర్ జిల్లాలో వరి రైతుల మద్దతు కోసం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ, ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీ ఆర్ ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కరీంనగర్ ఫ్యాక్టరీ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, చర్ల బూత్కూరు మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షెడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకి శాల సంపత్ రావు, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, రైతుల సంక్షేమం కోసం వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

Related posts

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

TNR NEWS

ఘనంగా సిపిఐ పార్టీ ఆవిర్భావదినోత్సవం వేడుకలు  – త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర ఎర్రజెండాది – శివలింగ కృష్ణ గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి 

TNR NEWS

ఐకెపి కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

పోరాటాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం

Harish Hs

రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాలరాయడమే

Harish Hs

రేషన్ డీలర్ల నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ 

TNR NEWS