Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

 

కరీంనగర్ జిల్లాలో వరి రైతుల మద్దతు కోసం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ, ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీ ఆర్ ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కరీంనగర్ ఫ్యాక్టరీ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, చర్ల బూత్కూరు మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షెడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకి శాల సంపత్ రావు, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, రైతుల సంక్షేమం కోసం వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

Related posts

లగచర్ల లో జిల్లా కలెక్టర్, అధికారుల పై దాడినీ   తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య 

TNR NEWS

భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

న్యాయవాది మృతి కి సంతాపం

Harish Hs

అభివృద్ధి లో జిల్లా లో కోదాడ అగ్ర స్థానం

Harish Hs

కోదాడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

TNR NEWS

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు 

TNR NEWS