Tnrnews.in
తెలంగాణ

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

 

కరీంనగర్ జిల్లాలో వరి రైతుల మద్దతు కోసం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ, ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీ ఆర్ ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కరీంనగర్ ఫ్యాక్టరీ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, చర్ల బూత్కూరు మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షెడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకి శాల సంపత్ రావు, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, రైతుల సంక్షేమం కోసం వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

డబల్ బెడ్ రూమ్ కోసం అర్హుడైన నిరుపేద ఎదురుచూపు* • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి లు స్పందించాలి • ఇల్లు లేక బిక్కు బిక్కు మంటూ చీకట్లో జీవనం కొనసాగిస్తున్న భార్య పిల్లలు • 2019 లో ప్రభుత్వ ఇల్లు కోసం కలెక్టర్ కార్యాలయంలో జనహితకి దరఖాస్తు

TNR NEWS

ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Harish Hs

ప్రమోషన్ తో పాటు బాధ్యతలు పెరుగుతాయి

TNR NEWS

పంది తిరపయ్యకు పితృవియోగం

Harish Hs

రుణమాఫీలో కేంద్రం బాధ్యతలను విస్మరించడం తగదు… :- రైతు బిడ్డగా తెలంగాణా తల్లి విగ్రహం..  :- రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం :- కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య

TNR NEWS

ప్రతి ఇంటికి నాణ్యమైన త్రాగునీరు అందాలి

TNR NEWS