Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చివ్వెంల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

చివ్వెంల మండలంలో బీబీ గూడెం, ఐలాపురం లో ఐకెపి వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు జరగాలని కలెక్టర్ తెలిపారు. రైతులు ధాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలని సూచించారు. కలెక్టర్ కొనుగోలు కేంద్రాలలో రైతుల తెచ్చిన దాన ధాన్యాన్ని ప్రేమ శాతాన్ని కొలిచే యంత్రం ద్వారా స్వయంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరగాలని, కొనుగోలు జరిగిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ వెంటనే చేయాలని , రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు ధాన్యా ఒక్కరు కూడా వివరాలను తాసిల్దార్ సిహెచ్ కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు బిబి గూడెంలో ఏర్పాటుచేసిన దొడ్డు సన్నాల కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్యపడవద్దని తెలిపారు. కొనుగోలు చేసిన పెద్దప ఎగుమతులు దిగుమతులు త్వరగా జరిగేలా చూడాలని మిల్లు యజమానులు హమాలీలను ఎక్కువ శాతం ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సిహెచ్ కృష్ణయ్య ఆర్ఐ శ్రీనివాస్ ఐకెపి సెంటర్ ఇన్చార్జిలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Harish Hs

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల విద్యార్థులకు బ్రెడ్,పండ్లు పంపిణీ

Harish Hs

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందించాలి…సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి…. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి….. మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ

TNR NEWS

ముఖ్యమంత్రి హామీ మేరకు – చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను, మహిళా కమిషన్ సభ్యులుగా నియమించాలి

Harish Hs

జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి

TNR NEWS