Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పత్తిమిల్లు తూకంలో తేడాలు

చేర్యాల మండలంలోని విరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ మిల్లులో తూకంలో తేడాలను గమంచిన ముస్త్యాల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగడంతో మిల్లుదగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో చేర్యాల ఎస్ఐ నీరేశ్ వచ్చి రైతులను సముదాయించి ఆందోళనలు విరమింపచేయించారు.ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి పోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు,పత్తి కొనుగోలు అధికారి అమిత్ పాటిల్ తో మరికొంత మంది వచ్చి మిల్లును సందర్శించి తూకం వేసే కాంటను,యంత్రాలను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతోని మాట్లాడి జరిగింది తెలుసుకున్నారు.అనంతరం విలేకరులతో డిఎంఓ మాట్లాడుతూ సాంకేతిక కారణాలవల్ల తూకంలో తేడాలు వస్తున్నట్లు గుర్తించామని దీనిని సరిచేసివరకు కొనుగోళ్ళకు నిలుపుదల చేస్తున్నామని అన్నారు.

Related posts

పిఠాపురంలో చేయూత నిత్యాన్నదానం ప్రారంభం

Dr Suneelkumar Yandra

వినియోగదారుల ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Dr Suneelkumar Yandra

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

Dr Suneelkumar Yandra

బైరెడ్డిపల్లి గ్రామ సచివాలయం 1 ను సందర్శించిన చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు@వాసు .

TNR NEWS

రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?*

TNR NEWS

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra