Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పత్తిమిల్లు తూకంలో తేడాలు

చేర్యాల మండలంలోని విరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ మిల్లులో తూకంలో తేడాలను గమంచిన ముస్త్యాల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగడంతో మిల్లుదగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో చేర్యాల ఎస్ఐ నీరేశ్ వచ్చి రైతులను సముదాయించి ఆందోళనలు విరమింపచేయించారు.ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి పోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు,పత్తి కొనుగోలు అధికారి అమిత్ పాటిల్ తో మరికొంత మంది వచ్చి మిల్లును సందర్శించి తూకం వేసే కాంటను,యంత్రాలను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతోని మాట్లాడి జరిగింది తెలుసుకున్నారు.అనంతరం విలేకరులతో డిఎంఓ మాట్లాడుతూ సాంకేతిక కారణాలవల్ల తూకంలో తేడాలు వస్తున్నట్లు గుర్తించామని దీనిని సరిచేసివరకు కొనుగోళ్ళకు నిలుపుదల చేస్తున్నామని అన్నారు.

Related posts

పిఠా‘‘పుర’’ంలో ఎన్నికల కోడ్‌ వర్తించదా…!? – చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

Dr Suneelkumar Yandra

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు- 2024:

TNR NEWS

పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం

Dr Suneelkumar Yandra

కార్పొరేట్ కు దీటుగా మంగళగిరిలో 100 పడకల హాస్పటల్ నిర్మాణం

Dr Suneelkumar Yandra

హరీకిషన్ జ్ఞాపకార్థం వృద్ధులకు దుస్తుల పంపిణీ

TNR NEWS

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

TNR NEWS