Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పత్తిమిల్లు తూకంలో తేడాలు

చేర్యాల మండలంలోని విరన్నపేట గ్రామ శివారులోని మహేశ్వరి కాటన్ మిల్లులో తూకంలో తేడాలను గమంచిన ముస్త్యాల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగడంతో మిల్లుదగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో చేర్యాల ఎస్ఐ నీరేశ్ వచ్చి రైతులను సముదాయించి ఆందోళనలు విరమింపచేయించారు.ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి పోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు,పత్తి కొనుగోలు అధికారి అమిత్ పాటిల్ తో మరికొంత మంది వచ్చి మిల్లును సందర్శించి తూకం వేసే కాంటను,యంత్రాలను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతోని మాట్లాడి జరిగింది తెలుసుకున్నారు.అనంతరం విలేకరులతో డిఎంఓ మాట్లాడుతూ సాంకేతిక కారణాలవల్ల తూకంలో తేడాలు వస్తున్నట్లు గుర్తించామని దీనిని సరిచేసివరకు కొనుగోళ్ళకు నిలుపుదల చేస్తున్నామని అన్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం గోడ పత్రిక ఆవిష్కరణ

Dr Suneelkumar Yandra

గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు – చోద్యం చూస్తున్న అధికారులు

శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం

Dr Suneelkumar Yandra

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో రూ.40 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా

Dr Suneelkumar Yandra