Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

మా భూమి మాకు ఇప్పించండి మహాప్రభో – పొన్నాడ పంచాయతీ పాతదడాలపాలెం దళితలు

పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామపంచాయతీ శివారు పాత దడాలపాలెంలో ఉన్నటువంటి సొంత జిరాయితి భూమి రెండు ఎకరాల 9 సెంట్లు సర్వేనెంబర్ 341-1 మా తాత ముత్తాత తండ్రి నుండి ప్రస్తుతం మేము మా అన్నదమ్ములు అందరం సుమారు నాలుగు కుటుంబాలు అనగా 20 మంది అనుభవిస్తున్నామని ఈ మధ్యకాలంలో ఆ భూమిపై కాకినాడ ఎస్ ఈ జెడ్,అరవింద ఫార్మా వారు అక్రమంగా వాళ్లు దోచుకోవాలని ఉద్దేశంతో సోమవారం ఉదయం జెసిబి తీసుకొని

మాపల సాయంతో ఉన్న పొలం త్రవ్వేసారని మాకు సమాచారం తెలియడంతో హుటాహుట్ అక్కడికి వెళ్లిమీకు ఏ హక్కు ఉందని నా పొలం దున్నేస్తున్నారు నా దగ్గర ఉన్న భూమి దస్తాపత్రాలను వారు కి చూపించగా మధ్య వ్యక్తిగా వచ్చిన సెక్యూరిటీ మేనేజర్ వచ్చి ఆయన మాటతో మా పొలం నుండి జెసిబి తీసుకుని వెళ్లిపోయారని అన్నారు. గతంలో దీనిపై మండల రెవెన్యూ అధికారి వారికి దరఖాస్తు పెట్టుకున్నామని ఈ మధ్య కాలంలో అడంగల్ ఈ సి తీయించమని ఇవన్నీ కూడా మా వారసులు పేరు మీద ఉన్నాయని ఇది ఎక్కడ అన్యాయమని దళితులను హేళనగా అరబిందో ఫార్మా యాజమాన్య ప్రవర్తిస్తుందని బాధితులు వడ్డీ రాజేశ్వరరావు.. చిన్న అప్పారావు చినబాబు.. అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సమస్యపై మండల రెవెన్యూ అధికారి వారిని కలుస్తామని మాకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర

TNR NEWS

పిఠాపురం పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు పంపిన పవన్ కళ్యాణ్

గత అయిదేళ్లలో బూతులు, బెదిరింపులు – కూటమి ప్రభుత్వంలో ఆటలు, నాటికలు

Dr Suneelkumar Yandra

ఘనంగా మల్లు స్వరాజ్యం మూడోవ వర్ధంతి

Dr Suneelkumar Yandra

ఉపాధి పనులు పరిశీలించిన పాడా పీడీ

Dr Suneelkumar Yandra