Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

కోదాడ పట్టణంలోని స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు.

 

ఈ సందర్భంగా పాఠశాల కస్పాండెంట్ పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని, నైతిక విలువతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భాగంగా టీచర్ పాత్రదారులు పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్, డీఈవో లుగా పి అన్విత ,లక్ష్మీ ప్రసన్న పలువురిని ఆకట్టుకున్నారు

ఉపాధ్యాయ పాత్రలను పోషించిన శివ వర్షిత, భార్గవి, వేదాక్షరి ,ఆకర్ష్ , అపర్ణ, రక్షిణి తదితరులు పాల్గొన్నారు.

Related posts

హెచ్ సి యు భూముల వేలాన్ని ఆపాలి

Harish Hs

గుడిబండ గ్రామానికి చెందిన 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక…  బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సలీం కాంగ్రెస్ పార్టీలో చేరిక…. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు…… కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులను సన్మానించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీ నేతలు 

TNR NEWS

టిఎస్ జెఆర్జేసి లో కోదాడ విద్యార్థికి స్టేట్ 4వ ర్యాంకు

TNR NEWS

పెండింగ్ లో ఉన్న క్లైములకు నిధులు విడుదల చేయాలి

TNR NEWS