Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

ఘనంగా సాగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు 

మెట్ పల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండవ రోజైన గురువారం అఖండ దీపారాధన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, హోమము, ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం భక్తులు సామూహికంగా భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పరిమి నర్సయ్య, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్.పి. ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతి 

TNR NEWS

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు

TNR NEWS

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు

TNR NEWS

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

Harish Hs

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS