Tnrnews.in
తెలంగాణపుణ్యక్షేత్రాలు

ఘనంగా సాగుతున్న కళ్యాణ బ్రహ్మోత్సవాలు 

మెట్ పల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండవ రోజైన గురువారం అఖండ దీపారాధన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, హోమము, ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం భక్తులు సామూహికంగా భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పరిమి నర్సయ్య, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

TNR NEWS

ప్రజా సంస్కృతిక సంబరాలను జయప్రదం ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న

TNR NEWS

త్రయీ సాధన ద్వారానే మానవత్వమును పరిమళింపచేసుకోవచ్చు – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

TNR NEWS

చదువుతోపాటు, క్రీడలను ప్రోత్సహించాలి క్రీడలు మానసిక దృత్వానికి దోహదపడతాయి అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు

TNR NEWS

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs

9 వార్డులలో వార్డు సభలు 

TNR NEWS