Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కస్తూర్బా స్కూలు తనిఖీ చేసిన ఎంపీడీవో

మల్యాల మండలంలోని కస్తూర్బా స్కూలును మండల ఎంపీడీవో స్వాతి శనివారం తనిఖీ చేశారు. ఇందులో వంట సామాన్లను, సామగ్రి నిల్వలను, రికార్డులను ప్రత్యేకంగా పరీక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కస్తూరిబా ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలి

Harish Hs

హుస్సేనమ్మకు నివాళులు అర్పించిన పలువురు బిజెపి నాయకులు

TNR NEWS

చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే 

TNR NEWS

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

TNR NEWS

ప్రతి ఒకరు సేవాగుణం అలవర్చుకోవాలి

Harish Hs

సమగ్ర కుటుంబ సర్వే.. వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా..? అధికారుల క్లారిటీ

TNR NEWS