Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కస్తూర్బా స్కూలు తనిఖీ చేసిన ఎంపీడీవో

మల్యాల మండలంలోని కస్తూర్బా స్కూలును మండల ఎంపీడీవో స్వాతి శనివారం తనిఖీ చేశారు. ఇందులో వంట సామాన్లను, సామగ్రి నిల్వలను, రికార్డులను ప్రత్యేకంగా పరీక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కస్తూరిబా ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

TNR NEWS

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

మీడియా సమాజానికి అద్దం లాంటిదని జిల్లా కలెక్టర్ :ఇలా త్రిపాఠి

TNR NEWS

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS

యాంటి నార్కోటిక్స్ పై అవగాహన సదస్సు

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ మండల కార్యాలయం లో ఘనంగా గనతంత్ర వేడుకలు

TNR NEWS