Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతుల భూములలో మట్టి నమూనాల సేకరణ

మల్యాల మండలం మ్యాడంపెళ్లి గ్రామం నందు మట్టి ఆరోగ్య పత్రం (ఎస్ హెచ్ సి) పథకం కింద మట్టి నమూనాలు సేకరించడానికి రైతులతో సమావేశము ఏర్పాటు చేసినట్లు A. మంజుల వ్యవసాయ విస్తరణ అధికారిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రతి ఐదు ఎకరాలకు ఒక మట్టి నమూనా తీసుకోవడం జరుగుతుందని, ఈ మట్టి నమూనాను ఎం ఎస్ టి ఎల్, హైదరాబాదు ల్యాబ్ నకు పంపడం జరుగుతుందన్నారు. ఈ మట్టి పరీక్ష చేయించడం వల్ల రైతుల పొలాల్లో నత్రజని, భాస్వరం పొటాషియం మరియు 16 రకాల సూక్ష్మ పోషకాలు ఎంత మోతాదు లో ఉన్నవి తెలుస్తుందన్నారు. కావున రైతులు తమ విధిగా తమ పొలం నందు మట్టి నమూనాను సేకరించడానికి సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ,గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

దామరగిద్దలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

జూనియర్ లెక్చరర్ సాధించిన యువకునికి సన్మానం

TNR NEWS

తుర్కపల్లి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక. అర్హులకు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తారు..  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. హరి నారయణ గౌడ్

TNR NEWS

నర్సంపేటలో వేడెక్కుతున్న రాజకీయం

TNR NEWS

ఘనంగా విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక…..

Harish Hs

*మోడల్ స్కూల్( హెచ్ బి టి)  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*

TNR NEWS