Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తొర్రూర్ లో జాతీయ మధింపు పరీక్ష 

 

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, గుర్తూరు మోడల్ పాఠశాలలో జాతీయ మధింపు పరీక్ష ను పరక్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 పేరుతో రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు తెలిపారు.జాతీయ మదింపు అంచనా పరీక్ష ను దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన విషయం తెల్సిందే. కాగా పాఠశాల విద్యకు సంబందించి దేశ విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సమర్థ్యలు తెలుసుకొనే ఉద్దేశ్యం తో ఈ అంచనా పరీక్ష ను నిర్వహించడం జరిగింది.ఈ పరీక్ష ను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు క్లస్టర్ వైజ్ గా జిల్లాల వారిగా ప్రభుత్వ, ప్రైవెట్ పాఠశాల లో నిర్వహించడం జరిగింది. తొర్రూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్, వికాస్ హైస్కూల్, ఆర్యబట్ట హైస్కులు, ప్రాథమిక పాఠశాలలో కూడ ఈ పరీక్ష నిర్వహించారని తొర్రూర్ మండల M.E.O మహంకాళి బుచ్చయ్య తెలిపారు.ఈ పరీక్ష నిర్వహణ లో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనిత, స్పెషల్ అబ్జర్వర్ సురేష్ లు పాల్గొన్నారు.

Related posts

గ్రామ సభలను ఖచ్చితంగా షెడ్యుల్ ప్రకారం నిర్వహించాలి. గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి,   జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ 

TNR NEWS

ప్రతీ కార్యకర్త కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్న యూత్ నాయకుడు రేవూరి రణధీర్ రెడ్డి

TNR NEWS

యువకుడి అదృశ్యం

TNR NEWS

కుటుంబ సమేతంగా మల్లన్న దర్శనం చేసుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి ఐఎన్టియూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి* *జనగామ నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతా మొగుళ్ల రాజిరెడ్డి

TNR NEWS

జోనల్ మీట్ లో రాణించిన చివ్వెంల విద్యార్థులు*

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs