Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

300 మంది కాలేజీ విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ధర్నా చేసిన తర్వాత ఆర్డీవో అశోక్ రెడ్డికి 8 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు.

Related posts

వాజ్ పాయ్ శతజయంతి ఉత్సవాలు

TNR NEWS

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలి ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

*తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యం గా కుల గణన చేపట్టాం-ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్*

TNR NEWS

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

Harish Hs

జగన్నాధపురం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.

Harish Hs

కానిస్టేబుల్ శీను పరామర్శించిన టిపిసిసి డెలిగేట్

Harish Hs