Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే తమ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తో కలిసి మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా మధ్యవర్తులను ఆశ్రమించవద్దని మీ యొక్క ఖాతాలోనే ప్రభుత్వ నుండి అమౌంటు జమఅవుతుందని తెలిపారు.ప్రభుత్వం దశల వారీగా ఇంటికి సంబంధించిన నగదును లబ్ధిదారులకు ఖాతాలలో జామ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డివో సూర్యనారాయణ,మండల స్పెషల్ ఆఫీసర్ శిరీష,మండల తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,సహా ఇంజనీర్ హౌసింగ్ మూర్తి,గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము నాయక్ పాల్గొన్నారు.

Related posts

TNR NEWS

విద్యా నైపుణ్యాన్ని పరిశీలించిన ప్రిన్సిపాల్

TNR NEWS

సీఎం రేవంత్ తో ములాఖత్ అయిన మద్దూర్ కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs

కోదాడలో విజయ టెక్స్ టైల్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Harish Hs

కార్యదర్శులు అప్పులపాలు..!!

TNR NEWS