Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

300 మంది కాలేజీ విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ధర్నా చేసిన తర్వాత ఆర్డీవో అశోక్ రెడ్డికి 8 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు.

Related posts

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ

TNR NEWS

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

Harish Hs

బతికేపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలి :- మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజావానిలో వినతిపత్రం అందజేత :- ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు వినతి

TNR NEWS

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

TNR NEWS

నేతన్న కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం   ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతన్నలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వ చర్యలు 2 లక్షల చెక్కును అందించి నేతన్న కుటుంబాన్ని ఓదార్చిన ప్రభుత్వ విప్

TNR NEWS

వ్యవసాయ మార్కెట్ కు సెలవులు

Harish Hs