Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సంఘీభావ సభకు తరలి వెళ్లిన ఎంఈఎఫ్ నాయకులు

ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి……

 హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ మేధావుల సంఘీభావ సదస్సుకు ఎం ఈ ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో శనివారం కోదాడ నుంచి నాయకులు భారీగా తరలి వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏపూరి పర్వతాలు, పిడమర్తి సైదులు, చేకూరి రమేష్, నెమ్మది ఉపేందర్, నందిగామ ఆనంద్, మాదాసు బాబు, బుచ్చారావు, అక్షపతి, ఉపేందర్,రవి, భద్రం వీరయ్య తదితరులు పాల్గొన్నారు…….

 

Related posts

*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం*

TNR NEWS

పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష

TNR NEWS

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

TNR NEWS

ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమా

Harish Hs

రఘు కుటుంబాన్ని పరామర్శించిన, ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు

TNR NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదు…..సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ

TNR NEWS