February 3, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

అంకెల గారడి లా కేంద్ర బడ్జెట్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి లా ఉందిని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బడ్జెట్ లో రైతాంగానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగానికి రంగానికి నిధులు పెంచలేదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఊసే లేదన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా రైతులు, రైతు నాయకులు నిరాహార దీక్ష చేస్తున్న రైతు వ్యతిరేక విధానాల పట్ల కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఈ బడ్జెట్ లో కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు పెద్దపీట వేశారని విమర్శించారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల ఊసే లేదన్నారు. సబ్సిడీలను పూర్తిగా తగ్గించి ప్రజలపైపన్నుల భారం మోపారని ఆరోపించారు.

వ్యవసాయ రంగానికి 2 శాతం నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

Related posts

మాలల సింహగర్జనను జయప్రదం చేయండి.

Harish Hs

దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా మీ కమిటీ పని చేయాలి…

TNR NEWS

న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి

Harish Hs

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు జాగ్రత్తలు పాటించాలి. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు తో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.  సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ‌

TNR NEWS

దళిత ప్రధాన ఉపాధ్యాయులు రాములు పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి – ఉపాధ్యాయ, దళిత ప్రజా సంఘాల డిమాండ్

TNR NEWS

రోడ్డును ధ్వంసం చేస్తే చర్యలు తప్పవు…… పెంచికల్ పేట్ ఎస్సై,కొమురయ్య..

TNR NEWS