Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలకు జ్ఞాపకార్థం బీరువా, కుర్చీలు వితరణ

ఫిబ్రవరి 13 : కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన వేగోలపు కుటుంబ సభ్యులు గురువారం రోజున యుపిఎస్ కిష్టంపేట పాఠశాలకు వారి తండ్రిగారైన కీ. శే. వేగోలపు కనకయ్య గారి జ్ఞాపకార్థం పాఠశాలకు ఒక బీరువా మరియు 8 కుర్చీలు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఇంకా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగింది వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి వారి భార్య కుమారులు మనుమలు మనుమరాలు, పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఏం శైలజ, ప్రధానోపాధ్యాయురాలు పి శ్రీనివాస్, ఎం సంపత్, షబానా మరియు ఏ నరేందర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది

Related posts

అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం 

TNR NEWS

జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలి

Harish Hs

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. బయటకు రావాలంటేనే వణుకుతున్న జనం..!!*

TNR NEWS

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

TNR NEWS

పేకాట రాయుళ్ల అరెస్ట్..

Harish Hs

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS