Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కిష్టంపేట ప్రభుత్వ పాఠశాలకు జ్ఞాపకార్థం బీరువా, కుర్చీలు వితరణ

ఫిబ్రవరి 13 : కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన వేగోలపు కుటుంబ సభ్యులు గురువారం రోజున యుపిఎస్ కిష్టంపేట పాఠశాలకు వారి తండ్రిగారైన కీ. శే. వేగోలపు కనకయ్య గారి జ్ఞాపకార్థం పాఠశాలకు ఒక బీరువా మరియు 8 కుర్చీలు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు ఇంకా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగింది వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి వారి భార్య కుమారులు మనుమలు మనుమరాలు, పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఏం శైలజ, ప్రధానోపాధ్యాయురాలు పి శ్రీనివాస్, ఎం సంపత్, షబానా మరియు ఏ నరేందర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది

Related posts

మెడిటేషన్ తో ఏకాగ్రత

Harish Hs

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దుచెయ్యాలి. 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి..     సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు..

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS