Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

చిన్న వర్షానికే ప్రమాదకరంగా మారిన డబుల్ రోడ్డు రోడ్డు వేశారు సూచిక బోర్డులు మరిచారు

ఓదెల మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కోట్లతో కొత్తగా నిర్మించిన రెండు వరుసల రోడ్డు ఓదెల నుండి కొలనూరు వెళ్లే దారిలో ఈదుకుంట వద్ద మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు డబుల్ రోడ్డు డ్యామేజ్ ఏర్పడి వాహనదారులకు ప్రజలకు ప్రమాదకరంగా మారింది. రోడ్డు వేసినప్పటినుండి సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు . వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు

Related posts

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

స్వాములకు అన్నదానం పుణ్యకార్యం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది జన్మదినం సందర్భంగా స్వాములకు అన్నదానం చేయడం అభినందనీయం రావెళ్ళ సాయిశ్రీ ఆధ్యాత్మిక సేవాభావం ఆదర్శనీయం

TNR NEWS

గజ్వేల్ లో ఘనంగా నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు

TNR NEWS

“ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల మాదిరిగా ఎల్కేజీ,యూకేజీ,నర్సరీ, ప్రవేశపెట్టాలి”

TNR NEWS

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం 

TNR NEWS

ఆకుపాముల గ్రామంలో బడిబాట కార్యక్రమం

TNR NEWS