Tnrnews.in
తెలంగాణ

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రా మానీకి చెందిన ఊర రవీందర్ రెడ్డి ప్రేమలత దంపతుల కుమారుడు మహేందర్ 14 ఓదెల మోడల్ స్కూల్ లో 8 తరగతి చదువుతున్నాడు గత రెండు మూడు రోజుల నుండి జ్వరం రావడంతో ఉంటే ఉన్నాడు . దీంతో కుటుంబ సభ్యులు మహేందర్ ని కరీంనగర్ లోని ప్రైవేటు హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్టు తెలిపారు బాలుడు మృతితో కొమిర గ్రామంలో విషాద ఛాయల అలముకున్నాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి. ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలి. మహిళ జర్నలిస్టుల కోసం రవాణా సౌకర్యం కల్పించాలి. టిడబ్ల్యూజేఎఫ్ వికారాబాద్ జిల్లా కమిటీ సమావేశంలో  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య

TNR NEWS

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Dr Suneelkumar Yandra

వర్షపు నీటిని ఒడిసిపట్టడమే భవిష్యత్‌కు భరోసా మొరిశెట్టి నివేదిత లక్షాది, హన్మంత రెడ్డి.

TNR NEWS

కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులకు గొప్ప సువర్ణ అవకాశం

TNR NEWS

తల్లిదండ్రుల సమావేశం

TNR NEWS