Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే భేటీ

కోదాడ నియోజకవర్గం వ్యవసాయ అధికారులతో శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి,కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలని,వ్యాపారస్తులు ఎరువులను ఎమ్మార్పీ ధరకు మాత్రమే విక్రయించాలని,ఎక్కువ ధరలకు విక్రయించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

Related posts

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

TNR NEWS

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs

కోదాడలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Harish Hs

ఆసక్తి గల రైతులు మట్టి నమూనాలు అందించండి…

TNR NEWS