Tnrnews.in
తెలంగాణ

ఆపదలో అండగా బీమా

తిమ్మాపూర్

ఆపత్కాలంలో బీమా సొమ్ము అండగా ఉంటుందని శ్రీ సాయి పురుషుల పొదుపు సహకార సంఘం నుస్తులాపూర్ సమితి అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ పేర్కొన్నారు. సంఘం సభ్యుడు అలువాల మల్లేశం ఇటీవల చనిపోగా, బుధవారం అతడి కుటుంబ సభ్యులకు రూ. 60వేల బీమా సొమ్మును అందజేశారు. నియమిత పొదుపులు, బోనస్, బోనస్ పై వడ్డీ మొత్తం రూ. 41.654 సభ్యుల నామినికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కొంటు రవీందర్, ఉపాధ్యక్షుడు సయ్యద్ షఫీయోద్దీన్, పాలక వర్గ సభ్యులు, దొంత కళ్యాణ్, వంగాల విజేందర్ రెడ్డి, దేవసాని సంపత్, గుండోజు బాలరాజు, నల్లసుధాకర్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు

TNR NEWS

బడ్జెట్ లో వ్యవసాయ కార్మికుల, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం..  ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

రైతాంగానికి రైతు భరోసా సరే….  వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఎక్కడ….  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

తెలంగాణలో మరోబిసి ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలి

TNR NEWS

బీసీ ఆజాది ఫెడరేషన్ జూలపల్లి మండల అధ్యక్షునిగా వోడ్నాల తిరుపతి నియామకం..

TNR NEWS

టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS