సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మండల ముస్లిం సోదర సోదరీమణులకు ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు,ఆధ్యాత్మికతను జీవిత పరమార్థాన్ని తెలియజేసి క్రమశిక్షణ పెంపొందిస్తాయని,అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని ఆయన అన్నారు.

previous post
next post