Tnrnews.in
తెలంగాణ

ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు మెండుగా ఉండాలి

సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా మండల ముస్లిం సోదర సోదరీమణులకు ఆదివారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు,ఆధ్యాత్మికతను జీవిత పరమార్థాన్ని తెలియజేసి క్రమశిక్షణ పెంపొందిస్తాయని,అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని ఆయన అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 వ వార్డు పరిశీలన

TNR NEWS

గ్రంథాలయానికి తాత్కాలి క మరమ్మతులు

Harish Hs

జర్నలిస్టు రఘు మృతి బాధాకరం

TNR NEWS

కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

Harish Hs

నేడే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆత్మకూరు మండల సమావేశం హనుమకొండ జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్ 

TNR NEWS

నేడు జాతీయ బాలిక దినోత్సవం

TNR NEWS