Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

అన్నమయ్య ఆత్మగా శ్రీవారి స్వరసేవలో తరించిన.. ధన్యజీవి గరిమెళ్ళ

  •  కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అంకితమివ్వాలి

 

కాకినాడ : అన్నమయ్య ఆత్మగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ స్వర్గస్తులవ్వడం శ్రీవారి పరమపదానికి చేరిన అంతిమయజ్ఞంగా భోగి గణపతి పీఠం పేర్కొంది. తిరుమల కొండపై ఏ మూల వున్నా… ఏ చోట ఉన్నా… గాలి అలలపై తేలివచ్చే అన్నమయ్య కీర్తనల గరిమెళ్ళ గళం శ్రీవారి భక్తుల చెవికి సోకగానే మధురానంద భరితులవ్వడం శ్రీవారి వరంగా లభించిన ప్రత్యేకతగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ వ్యాపితంగా పర్యటించి అన్నమయ్య నాద యజ్ఞాలు నిర్వహించిన గరిమెళ్ళ జీవితం సంగీత సాహిత్య ఆధ్యాత్మిక జ్యోతిగా వెలుగొందిన దృష్ట్యా భారత ప్రభుత్వం ముందడుగు వేసి గరిమెళ్ళకు పద్మవిభూషణ్ పురస్కారం అంకితం చేయాలని కోరారు.

Related posts

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ షణ్మోహన్

Dr Suneelkumar Yandra

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

TNR NEWS

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS

శ్రీవారి వకుళమాత

బాల కార్మికులతో వెట్టిచాకిరి – పట్టించుకోని లేబర్ ఇన్స్పెక్టర్

Dr Suneelkumar Yandra

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు

TNR NEWS