Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

అన్నమయ్య ఆత్మగా శ్రీవారి స్వరసేవలో తరించిన.. ధన్యజీవి గరిమెళ్ళ

  •  కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అంకితమివ్వాలి

 

కాకినాడ : అన్నమయ్య ఆత్మగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ స్వర్గస్తులవ్వడం శ్రీవారి పరమపదానికి చేరిన అంతిమయజ్ఞంగా భోగి గణపతి పీఠం పేర్కొంది. తిరుమల కొండపై ఏ మూల వున్నా… ఏ చోట ఉన్నా… గాలి అలలపై తేలివచ్చే అన్నమయ్య కీర్తనల గరిమెళ్ళ గళం శ్రీవారి భక్తుల చెవికి సోకగానే మధురానంద భరితులవ్వడం శ్రీవారి వరంగా లభించిన ప్రత్యేకతగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ వ్యాపితంగా పర్యటించి అన్నమయ్య నాద యజ్ఞాలు నిర్వహించిన గరిమెళ్ళ జీవితం సంగీత సాహిత్య ఆధ్యాత్మిక జ్యోతిగా వెలుగొందిన దృష్ట్యా భారత ప్రభుత్వం ముందడుగు వేసి గరిమెళ్ళకు పద్మవిభూషణ్ పురస్కారం అంకితం చేయాలని కోరారు.

Related posts

అటవీశాఖలో దశల వారీగా మార్పులు: పవన్

TNR NEWS

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

అమరావతి : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం* :

TNR NEWS

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు పేరు ఖరారు

డిప్యూటీ సి ఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో సారా జోరు యధాతధంగా వుంది!! – కట్టడి చేయించాలని కోరుతున్న పౌర సంక్షేమ సంఘం

Dr Suneelkumar Yandra

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

TNR NEWS