Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

అన్నమయ్య ఆత్మగా శ్రీవారి స్వరసేవలో తరించిన.. ధన్యజీవి గరిమెళ్ళ

  •  కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అంకితమివ్వాలి

 

కాకినాడ : అన్నమయ్య ఆత్మగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ స్వర్గస్తులవ్వడం శ్రీవారి పరమపదానికి చేరిన అంతిమయజ్ఞంగా భోగి గణపతి పీఠం పేర్కొంది. తిరుమల కొండపై ఏ మూల వున్నా… ఏ చోట ఉన్నా… గాలి అలలపై తేలివచ్చే అన్నమయ్య కీర్తనల గరిమెళ్ళ గళం శ్రీవారి భక్తుల చెవికి సోకగానే మధురానంద భరితులవ్వడం శ్రీవారి వరంగా లభించిన ప్రత్యేకతగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ వ్యాపితంగా పర్యటించి అన్నమయ్య నాద యజ్ఞాలు నిర్వహించిన గరిమెళ్ళ జీవితం సంగీత సాహిత్య ఆధ్యాత్మిక జ్యోతిగా వెలుగొందిన దృష్ట్యా భారత ప్రభుత్వం ముందడుగు వేసి గరిమెళ్ళకు పద్మవిభూషణ్ పురస్కారం అంకితం చేయాలని కోరారు.

Related posts

అడవులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది

Dr Suneelkumar Yandra

ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వృద్ధాప్య ఫించన్ కల్పించాలి పౌరసంక్షేమ సంఘం

Dr Suneelkumar Yandra

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

పాడా తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి

వసుంధర తేజం గోవిందనామం – శ్రీవారిభక్తులతో గణపతిపీఠం లో73వ జపయజ్ఞ పారాయణ

Dr Suneelkumar Yandra

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Dr Suneelkumar Yandra