Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

సమాచార హక్కు చట్టం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోవింద నవీన్ తెలిపారు. సోమవారం కోదాడ పట్టణంలోని వారి కార్యాలయంలో సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా జాయింట్ సెక్రటరీగా షేక్ అమీర్ పాషా ను నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పౌరుడు చేతిలో సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రం లాంటిదని సామాన్యుడికి అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. సమాచార హక్కు రక్షణ చట్టం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా కార్యకర్తలు పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూసి అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు……

Related posts

పెరిక హాస్టల్ అభివృద్ధికి కృషి చేయాలి

Harish Hs

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS

ఘనంగా నయా నగర్ వాసుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS

20 నుంచి సర్వే వివరాల నమోదు..!! డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్‌ ట్రైనింగ్‌ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు

TNR NEWS

లోకబాంధవుడిగా కీర్తిగాంచి విశ్వ మానవాళికి ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుక్రీస్తు

Harish Hs