Tnrnews.in
తెలంగాణ

కుమారుడి పుట్టినరోజున అనాధాలకు అన్నదానం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు

మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో. ఎన్ టీ ఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం , కొనకంచి గ్రామానికి చెందిన గుత్తికొండ చిన్న వెంకటేశ్వర్లు, జ్యోతి దంపతుల కుమారుడు ప్రణవ్ మొదటి పుట్టినరోజు సందర్బంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వారి కుటుంబాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా నిరాధారణకు గురై,ఎవరు లేని అనాధ వృద్ధులకు. అన్నదాన కార్యక్రమం. నిర్వహించడం సంతోషదాయకమన్నారు.ఇలా ప్రతి ఒక్కరు, ఆలోచిస్తే సమాజంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి ఉండదని. కార్యక్రమం ఏదైనా సందర్భం ఏదైనా ప్రతి ఒక్కరూ ఇలా సేవాగుణంతో సేవా దృక్పథంతో ముందుకు వచ్చి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అనాధలకు అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బంధువులు, మిత్రులు,నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Harish Hs

ముస్తాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో రైతు పండగ సంబరాలు.  

TNR NEWS

భారీ వర్ష సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ విద్య బలోపేతం

TNR NEWS

రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనుల పరిశీలన….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* **రాఘవపూర్ -కన్నాల వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*  *ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

TNR NEWS

బదిలీపై వెళ్లిన మండల విద్యాధికారికి ఘన సన్మానం ముఖ్యఅతిథిగా తాజా మాజీ జడ్పిటిసి పాశం రాంరెడ్డి

TNR NEWS