Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రాజ్యాంగం ప్రతి ఒక్కరూ చదవాలి

మునగాల మండలం భరాఖత్ గూడెం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పై అవగాహన కలిగి ఉండాలని తలపెట్టిన మండలం లోని అన్ని ప్రభుత్య పాఠశాలకు భారత రాజ్యాంగం బుక్స్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..భారత రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై జరుగుతున్న విషప్రచారాన్ని కట్టడి చేయాలంటే ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, అది విద్యార్థి దశనుండే మొదలవ్వాలి అనే లక్ష్యం తో, విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం తో మండలం లోని జిల్లా పరిషత్ పాఠశాలకి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ ప్రతులని మొదటిగా మునగాల మండలం లో ప్రారంభించటం జరిగిందన్నారు.రాబోయే రోజులలో కోదాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలకు లైబ్రరీ లకు రాజ్యాంగ ప్రతులని అందిస్తానని, గతంలో వివాహది శుభాకార్యాలలో 253 బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలు బహుమతులు ఇవ్వటం జరిగింది అని తెలియజేశారు. 

Related posts

కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ని కోరిన సిపిఎం పార్టీ నాయకులు కోతుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన సిపిఎం నాయకులు

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

మూడు నాలుక లతో దూడ జననం… బెజ్జుర్లో వింత ఘటన..

TNR NEWS

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

Harish Hs

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

జుక్కల్ లో వివాహిత అదృశ్యం 

TNR NEWS