Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముకుందాపురం బస్టాండ్ వద్ద అండర్ పాస్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి

ఆదివారం నాడు హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న ఇన్నోవా వాహనం మునగాల మండలం ముకుందాపురం బస్టాండ్ వద్ద ఎ క్లాస్ కన్ పేట తండవాసి, నడిగూడెం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సేవ్యా, ద్విచక్ర వాహనం మీద వెళ్తూ కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తున్న సందర్భంలో ఇన్నోవా వాహనం ఢీకొని బానోతు సేవ్యా అక్కడికక్కడే దుర్మరణం చెందడం చాలా బాధాకరమని ఇప్పటివరకు ఆ ప్రాంతంలో 40 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి అక్కడ అండర్ పాస్ నిర్మించాలని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన సేవ్యా పార్దివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు, పలువురు బంధువులు, గ్రామస్తులు ఉన్నారు.

Related posts

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

TNR NEWS

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS

జంగు బాయి మాల స్వీకరించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి 

TNR NEWS

ఓదెల లో తాగునీటి కోసం తంటాలు ట్యాంకర్ సహాయంతో మంచినీరు అందిస్తున్న కార్యదర్శి చంద్రారెడ్డి

TNR NEWS

ప్రభుత్వ విజయాలు వివరించేందుకు కళాయాత్ర :   తెలంగాణ సాంస్కృతిక సారధి నర్సంపేట టీం లీడర్ నెల్లుట్ల సుమన్.

TNR NEWS

కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Harish Hs