Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముకుందాపురం బస్టాండ్ వద్ద అండర్ పాస్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి

ఆదివారం నాడు హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న ఇన్నోవా వాహనం మునగాల మండలం ముకుందాపురం బస్టాండ్ వద్ద ఎ క్లాస్ కన్ పేట తండవాసి, నడిగూడెం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సేవ్యా, ద్విచక్ర వాహనం మీద వెళ్తూ కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తున్న సందర్భంలో ఇన్నోవా వాహనం ఢీకొని బానోతు సేవ్యా అక్కడికక్కడే దుర్మరణం చెందడం చాలా బాధాకరమని ఇప్పటివరకు ఆ ప్రాంతంలో 40 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి అక్కడ అండర్ పాస్ నిర్మించాలని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన సేవ్యా పార్దివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు, పలువురు బంధువులు, గ్రామస్తులు ఉన్నారు.

Related posts

_పెద్దగట్టు జాతర సందర్భంగా జాతీయరహదారి (ఎన్ హెచ్) 65 పై వాహనాల మళ్లింపు కు రూట్ మ్యాప్ విడుదల చేసిన సూర్యాపేట జిల్లా పోలీసు_

Harish Hs

పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం

TNR NEWS

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి  ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి 

TNR NEWS

శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 

TNR NEWS

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ నీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS