Tnrnews.in
తెలంగాణరాజకీయం

వృద్ధాశ్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే

 

మల్యాల మండలం లోని నూకపెల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి మాత ఆలయం సమీపంలో శ్రీ గండ్ర రాధా-రాఘవేందర్ రావుల ప్రశాంత నిలయం వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు ,వృద్ద ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు

Harish Hs

విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

TNR NEWS

కెసిఆర్ అభివృద్ధి ప్రజల హృదయాల్లో పదిలం. అరెస్టులకు భయపడేది లేదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ విజయం ఖాయం  ఉమ్మడి మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉప్పరి స్వామి ముదిరాజ్

TNR NEWS

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి నందరిని పర్మినెంట్ చెయ్యాలి

Harish Hs

తల పిరికెడు బియ్యం తో వృద్ధుల ఆకలి తీర్చిన విద్యార్థులు  వృద్ధులకు చేయూతను అందించిన విద్యార్థులు

TNR NEWS