Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్రాజకీయం

రూ.2.94 లక్షల కోట్ల తో ఏపీ వార్షిక బడ్జెట్

 

అమరావతి:నవంబర్ 11

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమ య్యాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలికి మాత్రం ఆ పార్టీ సభ్యులు హాజరుకానున్నారు.

 

రూ.2.94 లక్షలతో ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అసెంబ్లీ సమావేశాలకు ముందుగా జరిగిన కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలిపారు.

 

ద్రవ్యలోటు రూ.68, 743 కోట్లు జీఎస్ డీపీలో రెవిన్యూ లోటు అంచనా 4.19 శాతం రెవిన్యూ అంచనా వ్యయం-2.34 లక్షల కోట్లు రెవిన్యూ లోటు- 34,743 కోట్లు ద్రవ్యలోటు రూ.68, 743 కోట్లు ద్రవ్యలోటు రూ.68, 743 కోట్లు జీఎస్ డీపీలో రెవిన్యూ లోటు అంచనా 4.19 శాతం ఉన్నత విద్య రూ.2,3236 కోట్లు

 

ఆరోగ్య రంగం- రూ.18, 241 కోట్లు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.16, 739 కోట్లు పట్టణాభివృద్ధి శాఖ-రూ.11,490 కోట్లు గృహ నిర్మాణం -రూ.4,012 కోట్లు నీటిపారుదల శాఖ-రూ.16,705 కోట్లు

 

పరిశ్రమలు, వాణిజ్యం- రూ.3,127 కోట్లు ఉన్నత విద్య- రూ.2,3236 కోట్లు ఇంధనరంగం- రూ.8,207 కోట్లు రోడ్లు, భవనాలు- రూ.9,554 కోట్లు యువజన, పర్యాటక , సాంస్కృతిక శాఖ- రూ. 322 కోట్లు పోలీస్ శాఖ -రూ.8,495 కోట్లు పర్యావరణం, అటవీశాఖ -రూ.687 కోట్లు

Related posts

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra

పాడా తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి

స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

TNR NEWS

పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి

Dr Suneelkumar Yandra

రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి…  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫి నిధుల జమ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని వివరిస్తూ గ్రామాలలో బోర్డులు ఏర్పాటు *ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

TNR NEWS