Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మర్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కి హాజరైన పిజెఏ సభ్యులు

పిఠాపురం : జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్‌ కుమారుడు లక్షణస్వామి మరియు సింధూ వివాహ రిసెప్షన్‌కి మర్రెడ్డి శ్రీనివాస్‌ ఆహ్వనం మేరకు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసిమ జిల్లా ద్వారపూడిలోని తేతలి వారి కళ్యాణ మండపంలో జరిగిన రిసెప్షన్‌ కార్యక్రమానికి పిఠాపురం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (పిజెఏ) తరపున వేగా న్యూస్‌ ఛైర్మన్‌ Ê సిఈఓ శ్యాంప్రసాద్‌, సింహగర్జన పత్రిక సంపాదకుడు డా. సునీల్‌ కుమార్‌ యాండ్ర, మై టివీ రిపోర్టర్‌ ఏ.లక్ష్మణస్వామి హాజరై నూతన వధూవరులు లక్షణస్వామి మరియు సింధూలను ఆశీర్వదించి, వారు ఏర్పాటు చేసిన ఆతిధ్యాన్ని స్వీకరించారు.

Related posts

పంచాయతీ కార్మికులకు రూ.21వేల కనీస వేతనం ఇవ్వాలి

Dr Suneelkumar Yandra

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు 6 సంవత్సరాల నిత్యశ్రీ ఎంపిక

Dr Suneelkumar Yandra

ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వృద్ధాప్య ఫించన్ కల్పించాలి పౌరసంక్షేమ సంఘం

Dr Suneelkumar Yandra

ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరాం

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ దినోత్సవసభను విజయవంతం చేయాలి – కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ పిలుపు

Dr Suneelkumar Yandra

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ