November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మర్రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కి హాజరైన పిజెఏ సభ్యులు

పిఠాపురం : జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్‌ కుమారుడు లక్షణస్వామి మరియు సింధూ వివాహ రిసెప్షన్‌కి మర్రెడ్డి శ్రీనివాస్‌ ఆహ్వనం మేరకు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసిమ జిల్లా ద్వారపూడిలోని తేతలి వారి కళ్యాణ మండపంలో జరిగిన రిసెప్షన్‌ కార్యక్రమానికి పిఠాపురం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (పిజెఏ) తరపున వేగా న్యూస్‌ ఛైర్మన్‌ Ê సిఈఓ శ్యాంప్రసాద్‌, సింహగర్జన పత్రిక సంపాదకుడు డా. సునీల్‌ కుమార్‌ యాండ్ర, మై టివీ రిపోర్టర్‌ ఏ.లక్ష్మణస్వామి హాజరై నూతన వధూవరులు లక్షణస్వామి మరియు సింధూలను ఆశీర్వదించి, వారు ఏర్పాటు చేసిన ఆతిధ్యాన్ని స్వీకరించారు.

Related posts

ప్రజాసేవ చేయడంలోనే నాకు సంతృప్తి ఉంది – జనసేన నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

లలిత కళ పరిషత్‌ ఆధ్వర్యంలో ఘనంగా కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా 140వజయంతి ఉత్సవాలు

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం – డా. వెంకటేశ్వర సతీష్‌ కుమార్‌

కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఆగస్టు 15 – పీఠాధిపతి డా ఉమర్ అలీషా

Dr Suneelkumar Yandra

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

TNR NEWS

మత్స్యకార సమస్యలు త్వరితరగతిని పూర్తి చేయండి

Dr Suneelkumar Yandra