Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

 

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నా రు. ఇంకా ఎంతోమందికి టికెట్లు లభించలేదు. వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది…

*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భక్తుల రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ రైళ్లనుఏర్పాటు చేసింది,సౌత్ సెంట్రల్ రైల్వే*

ఇప్పటికే శబరిమలకు అనేక ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. తాజా మరో 8 స్పెష ల్ ట్రైన్స్‌ను నడపనున్నట్టు వెల్లడించింది.

ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి -కొల్లాం, ఈనెల 24, డిసెంబర్‌ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి, నవంబర్‌ 18, 25 తేదీల్లో మచిలీ పట్నం- కొల్లాం, నవంబర్‌ 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని రైల్వే అధికారులు సూచించారు.

Related posts

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రం అందజేత..

TNR NEWS

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

చోడవరం పర్యటనకు రావాలని నాగేంద్ర బాబుకు రాజు ఆహ్వానం

శబరి యాత్రకు వెళ్లిన కన్‌సాన్‌పల్లి అయ్యప్ప స్వాములు

TNR NEWS

కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి 

Harish Hs