Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

 

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నా రు. ఇంకా ఎంతోమందికి టికెట్లు లభించలేదు. వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది…

*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ భక్తుల రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ రైళ్లనుఏర్పాటు చేసింది,సౌత్ సెంట్రల్ రైల్వే*

ఇప్పటికే శబరిమలకు అనేక ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. తాజా మరో 8 స్పెష ల్ ట్రైన్స్‌ను నడపనున్నట్టు వెల్లడించింది.

ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి -కొల్లాం, ఈనెల 24, డిసెంబర్‌ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి, నవంబర్‌ 18, 25 తేదీల్లో మచిలీ పట్నం- కొల్లాం, నవంబర్‌ 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని రైల్వే అధికారులు సూచించారు.

Related posts

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

TNR NEWS

కోదాడ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి మహోత్సవం వేడుకలు

Harish Hs

సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలి

TNR NEWS

విజయవంతంగా విదేశీ పర్యటన  స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

TNR NEWS

దళిత ప్రధాన ఉపాధ్యాయులు రాములు పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి – ఉపాధ్యాయ, దళిత ప్రజా సంఘాల డిమాండ్

TNR NEWS

సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడంపై హర్షం

TNR NEWS