Tnrnews.in
తెలంగాణ

సిఐ గా పదోన్నతి పొందిన ఎస్సై రంజిత్ రెడ్డి

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రంజిత్ రెడ్డి సీఐ గా పదోన్నతి పొందారు. వారికి ప్రమోషన్ రావడం పట్ల పోలీసులు పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. కోదాడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించి పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు……..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

TNR NEWS

కెసిఆర్ ని కలిసిన నాగూర్ల

TNR NEWS

మెడిటేషన్ తో ఏకాగ్రత

Harish Hs

సంప్రదాయ పంటల నుండి చియా వైపు రైతులు చియా సాగు వైపు ఆకర్షితులు ప్రభుత్వ మద్దతు అవసరం తక్కువ ఖర్చుతో అధిక లాభం

TNR NEWS

వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

Harish Hs

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

TNR NEWS