Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంజాతీయ వార్తలుపుణ్యక్షేత్రాలు

శబరిమల అయ్యప్ప దర్శన వేళలు పొడిగింపు

 

శబరిమల అయ్యప్ప దర్శనాల కోసం టైమ్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేసింది.దర్శన సమయాన్ని18 గంటలకు పొడిగించింది.

ఉదయం 3 గంటల నుండి 1 గంట వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మొత్తం 18 గంటల పాటు స్వామి వారి దర్శనం లభించును.

వర్చువల్ క్యూ బుకింగ్స్ ద్వారా ఈ ఏడాది నిత్యం 80వేల మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో 70వేల మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

అలాగే మరో 10వేల మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల లో టికెట్లు అందించనున్నారు.

Related posts

అన్నవరం అన్నప్రసాద నిర్వహణలో బఫే అభినందనీయం – స్వయంభూ భోగిగణపతి పీఠం

Dr Suneelkumar Yandra

ఘనంగాకలకోవగ్రామంలో అయ్యప్పస్వామిపడిపూజ మహోత్సవం

Harish Hs

జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు

Dr Suneelkumar Yandra

వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు  – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం  – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

TNR NEWS

లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న

Harish Hs

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

TNR NEWS