Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

 

మండలంలోని సర్వాపురం గ్రామానికి చెందిన బాసూజీ గంగారం అనే నాయకుడు చనిపోవడంతో ఆ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకర రవిశంకర్ శనివారం పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పనిచేసిన ఒక ఉద్యమకారుడు చనిపోవడం బాధాకరమని పార్టీకి తీరని నష్టమని అన్నారు. కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఆకుల నగేష్, తిరుపతి గౌడ్ రత్నాకర్ రెడ్డి ,భీమయ్య ,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

TNR NEWS

జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేంద్రీయ రంగులతో హోలీ సంబరాలు. 

TNR NEWS

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs

ఘనంగా అయ్యప్ప స్వామి జన్మ దిన వేడుకలు

TNR NEWS

ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి.

Harish Hs

తహసీల్దార్‌ కార్యయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

TNR NEWS