Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

 

మండలంలోని సర్వాపురం గ్రామానికి చెందిన బాసూజీ గంగారం అనే నాయకుడు చనిపోవడంతో ఆ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకర రవిశంకర్ శనివారం పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పనిచేసిన ఒక ఉద్యమకారుడు చనిపోవడం బాధాకరమని పార్టీకి తీరని నష్టమని అన్నారు. కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఆకుల నగేష్, తిరుపతి గౌడ్ రత్నాకర్ రెడ్డి ,భీమయ్య ,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

సోమవారం ప్రజావాణి రద్దు  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

TNR NEWS

మహా మండల పూజలు విజయవంతం చేయాలి… ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య

TNR NEWS

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, కుటుంబానికి కొండంత ధీమా

TNR NEWS

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

TNR NEWS

కోదాడ లో ఘనంగా లింగమంతుల స్వామి జాతర

Harish Hs