Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ 

జిన్నారం : మండల కేంద్రం జిన్నారంలోని గిరిజన గురుకుల బాలుర విద్యాలయం, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తహసీల్దార్ బిక్షపతి, ఎంఈఓ కుమారస్వామి మండల స్పెషల్ ఆఫీసర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన అన్నం, పప్పు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. వంట గదిలోని ఆహార పదార్థాల స్టాకును పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి అందించాలని రెండు పాఠశాలల సిబ్బందికి సూచించారు.

Related posts

1 కోటి 93 లక్షల 49 వేల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

గుడి కందుల ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.

TNR NEWS

జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష విజయవంతం……  తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష..

TNR NEWS

కాంగ్రెస్ నాయకులకు అభినందనలు తెలిపిన భూసాని మల్లారెడ్డి

Harish Hs

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

TNR NEWS

నేడు జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS