Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ 

జిన్నారం : మండల కేంద్రం జిన్నారంలోని గిరిజన గురుకుల బాలుర విద్యాలయం, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తహసీల్దార్ బిక్షపతి, ఎంఈఓ కుమారస్వామి మండల స్పెషల్ ఆఫీసర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన అన్నం, పప్పు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. వంట గదిలోని ఆహార పదార్థాల స్టాకును పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి అందించాలని రెండు పాఠశాలల సిబ్బందికి సూచించారు.

Related posts

భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఊరురా ఘనంగా నిర్వహించాలి.

Harish Hs

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

TNR NEWS

దశల వారీగా రైతు భరోసా.. 45 రోజుల్లో జమ..!

TNR NEWS

కుమారుడి పుట్టినరోజున అనాధాలకు అన్నదానం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు

TNR NEWS

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS