Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందజేత

కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఈ నెల 22న జరగే అయ్యప్ప సామూహిక మండల మహా పడిపూజ మహోత్సవానికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులతో పాటు పలువురికి శనివారం అయ్యప్ప స్వామి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో నిలుపుదల చేయాలి.. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి వినతి.. –డి.ఆర్.యు.సి.సి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి .తివారి..

TNR NEWS

కోదాడను కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ 

TNR NEWS

మాస్టిన్ కుల హక్కుల పోరాట సమితి పట్టణ కమిటీ ఎన్నిక

Harish Hs

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి చైర్మన్

TNR NEWS

గాయత్రి షుగర్స్ లో బీఎంఎస్ ఘనవిజయం

TNR NEWS