కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఈ నెల 22న జరగే అయ్యప్ప సామూహిక మండల మహా పడిపూజ మహోత్సవానికి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులతో పాటు పలువురికి శనివారం అయ్యప్ప స్వామి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద అయ్యప్ప సేవా ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

previous post