Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు పరిశీలన విజ్ఞానాన్ని పెంపొందించాలి

గజ్వేల్ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు పరిశీలన పరిశోధన విజ్ఞానాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కుకునూరుపల్లి మండల విద్యాశాఖ అధికారి బచ్చలి సత్తయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని మేదిని పూర్, రాముని పల్లి, ముద్దాపూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. కనీస సామర్థ్యాల పెంపొందించడంతోపాటు అన్ని అంశాల్లో విజ్ఞానం పెంపొదేలా చూడాలన్నారు. సంస్కారవంతమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. ఎఫ్ఎ, ఎఫ్ఎల్ఎన్ పరీక్ష ఫలితాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.

Related posts

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

TNR NEWS

పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ‘కాట దంపతులు’

TNR NEWS

ఆకాశమే హద్దుగా ప్రతి మహిళ ఎదుగాలే…

TNR NEWS

మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పొగ మంచు

Harish Hs

ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలు

TNR NEWS

అన్నను దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

TNR NEWS